సిగ్గు... సిగ్గు... పాపం పసివాళ్లు అని చూడకుండా... ప్రాచీన కళలకు జీవం పోస్తున్నారని అభినందించకుండా.. అధికార పార్టీ నేత ఒకరు అక్కసు వెళ్లగక్కిన అమానవీయ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఆదివారం
నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో