అమరావతి : ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధం అవుతుండగా సమ్మెను ఆపాలని ప్రభుత్వం విఫల యత్నం చేస్తుంది. పీఆర్సీపై మరోసారి ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నాం 12 గంటలకు చర్చలకు రావాలని జీడీపీ కార్యదర్శి శశిభూషణ్క�
అమరావతి : ఈనెల 10న ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీటర్ వేదిక ద్వారా తెలియజేశారు. మంత్రి
అమరావతి : ఏపీ ఆర్థిక అధికారులు, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలపై ఏపీ ఉద్యోగ, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ చర్చలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆందోళన బాటకు సిద్ధమవుతున్నాయి. గురువ�
ఇతరులతో పంచుకొంటే ఆనందం రెట్టింపు అవుతుంది. మనసులోని బాధను చెప్పుకొంటే సగానికి సగం తగ్గిపోతుంది. కాకపోతే, ఆ ఆనంద విషాదాలను ఓపిగ్గా, శ్రద్ధగా వినేందుకు ఓ శ్రోత దొరకాలి. అప్పుడే, మెదడు ఆరోగ్యం బాగుంటుందని త
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో హ్యాకింగ్ జరిగిన అంశంపై పార్లమెంట్లో చర్చించాలని ఇవాళ ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడుతూ.. దేశ ప్రజలపై ఎందుకు ఈ స�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. చట్ట నిబంధనలపై రైతులతో సంప్రదింపులకు ప్రభ�
హనుమాన్ జన్మస్థలంపై తిరుమలలో ప్రారంభమైన చర్చలు | హనుమాన్ జన్మస్థలంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెబుతుండగా.. కాదు కిష్కిందే మారుతి జన్మస్థలమ�