తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రధాని పేదల కడు�
పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ర్టాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు, తెలంగాణ కోసం కోట్లాది జనం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూప�
రైతులతో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవు సీఎం కేసీఆర్పై ఈర్ష్యతోనే కేంద్రం కుట్రలు వడ్ల కొనుగోళ్లకు కేంద్రం దిగొచ్చే దాకా పోరాటం ఎమ్మెల్యేలు గండ్ర, సండ్ర వెంకటవీరయ్య హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెల