యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది.
SBI Stairs Disappear | ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ మొదటి అంతస్తులో ఉన్నది. ఆక్రమణల డ్రైవ్లో భాగంగా అధికారులు మెట్లను కూల్చివేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లు నిచ్చెన ద్వారా పైకి చేరుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్