రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Vasudeva Reddy | మానవతా కోణంలో ఆలోచించి వికలాంగుల సంక్షేమం కోసం కోట్ల నిధులు ఖర్చు చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవ రెడ్డి స్పష్టం