Smuggled Gold | అబుదాబీ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.
Smuggled Gold | హైదరాబాద్ నగరానికి సమీపంలో చౌటుప్పల్ - పతంజలి టోల్ ప్లాజా వద్ద విదేశీయుల వద్ద నుంచి రూ.2.51 కోట్ల విలువైన స్మగుల్డ్ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేశారు.
న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్