ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెరుగుదలపై రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర నిర్వహించిన సైకిల్ ర్యాలీతో అనుకున్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు.
సుధీర్బాబు ఎంచుకునే కథాంశాల్లో తప్పకుండా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన అదే పంథాను ఫాలో అవుతున్నారు. సుధీర్బాబు కథానాయకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో