పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీచేశారు.
గ్రామాల్లోని ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వెన్నెముక లాంటివని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ శాఖల ఉద్యోగులు తమ విధుల్లో అలసత్వం వహించ
జెడ్పీల్లో 467.. డీపీవోల్లో 62 జిల్లాలవారీగా విభజన పూర్తి సిద్దిపేటకు అత్యధికంగా 34 ఖాళీలు లేని ఖమ్మం జిల్లా ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతులు హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్ర పంచాయతీరాజ్శాఖకు ఆ