కన్నడ చిత్రసీమలో కమర్షియల్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు ఏ.హర్ష. ‘భీమా’ చిత్రం ద్వారా ఆయన తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. గోపీచంద్ కథానాయకుడిగా కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప�
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా ట�
గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.