ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రెండంకెల వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19.54 శాతం పెరిగి రూ.5.74 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వె�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ
Direct Tax Collection | ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.8.98లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే కార్పొరేట్ ఆదాయంపై వసూళ్లు 16.74శాతం పెరిగాయని
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను కలుపుకొని ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35.46 శాతం పెరిగి రూ.6.48 కోట్లకు చేరుకున్నట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగి రూ 9.45 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇక రూ 2.61 లక్షల కోట్ల రిఫండ్లను చెల్లించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రత్య