‘ప్రేమ, లక్ష్యం మధ్య ఉండే సంఘర్షణను ఆవిష్కరిస్తూ మా చిత్రం అందరిని ఆకట్టుకుంటున్నది. తమ జీవితాలను తెరపై చూసినట్లుందని ప్రేక్షకులు భావిస్తున్నారు’ అని అన్నారు కొమ్మాలపాటి సాయిసుధాకర్.
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బాపటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా నటిస్తున్న నూతన చిత్రం ‘అలా నిన్ను చేరి’ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సు
దినేష్తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్కుమార్.కె దర్శకుడు. వెంకటేష్ కొత్తూరి నిర్మాత. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్ను హీరో విశ్వక్సేన్ విడుదలచేశారు. ఆయన మ�
‘హుషారు’ ఫేమ్ దినేష్తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్కుమార్ దర్శకుడు. వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఆగస్టు 6న చిత్రాన్ని పీవీఆర్ పిక్చర్స్ సంస్థ థియేటర్లలో విడు�