డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్లో అంతర్భాగంగా దేవరకొండ మండలంలో నిర్మించిన గొట్టిముక్కల రిజర్వాయర్లోకి వరద నీరు చేరుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మాడ్గుల, ఇ�
తెలంగాణలో శాశ్వతంగా నీటి కరువును తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. జలవనరులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.