తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో పాటు న
నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకంలో కాలువలో కోల్పోయిన భూములకు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న తమకే పరిహారం చెల్లించి ఆదుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో శ్రీనును రైతులు కోరా రు. శుక్రవారం కమాల్పూర్లో భూ పరిహా
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం గోకారంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు.
డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను యుద్ధ్ద ప్రాతిపదికన ఆమోదించి పనులు ప్రారంబించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.