అవినీతిని నిరోధించడంలో ముందస్తు అప్రమత్తతతోపాటు సాంకేతికత అత్యవసరమని డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శి రచ్నా షా పేర్కొన్నారు. మంగళవారం ‘ఇన్నోవేషన్ అండ్ టె క్నాలజీ
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్ (టెక్నికల్)గా డీవీ శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రక్షణ రంగంలో 3 దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది.