నిత్యం జిమ్కు వెళ్లాలని అనుకున్నా.. అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నదని, ఈ సంవత్సరం ఆ ధోరణికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. విధి నిర్వహణ హడావుడిలో వ�
దేశంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచే డిజిటల్ ఫ్రాడ్స్ సంఘటనలు పెరగడం మొదలైందన్న ఆయన.. అంతకుముందు వర
ఇటీవల దేశంలో సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులను ఎస్బీఐ అప్రమత్తం చేసింది. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్ దాడులతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో ఆన్లైన్ బ్యాంకింగ�