సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా తప్పుడు లాభాలు ప్రకటించి కార్మికులను మోసం చేసిందని సిఐటియు సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎల్ఎండీ రిజర్వాయర్లో ఉన్న శ్రీ తాపాల లక్ష్మీనృసింహస్వామి గుట్ట చుట్టూ గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు జేసీబీ యంత్రంతో తవ్వకాలు చేపట్టారు. దీంతో రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన రైతుల సమాచారంతో గ్రామ�
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సంభాల్లో తవ్వకాల మాదిరిగా వారి ప్రభుత్వాన్ని వారే తవ్వుకుని అంతం చేసుకుంటారని విమర్శించారు.
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో పోలీసులకు లభించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పబ్బు నిర్వాహకులైన ఉప్పల్ అభిషేక్, అర్జున్ వీరమాచినేని, మేనేజర్ అన