మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్
బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు బాధితులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ జగిత్యాల, హనుమకొండ జడ్జీలు మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇ�