యువతులను టైప్-2 డయాబెటిస్ వెంటాడుతున్నది. గతంతో పోలిస్తే.. చక్కెర వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ‘డయాబెటిస్ యూకే’ ప్రచురించిన తాజా అధ్యయనం, ఈ విషయాన్ని బయటపెట్టింది. 2017 - 2024 మధ్య క�
విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను తరుచూ వాడటం డయాబెటిస్ రోగులకు ఇబ్బందిగా మారింది.
అహ్మదాబాద్, జూన్ 13: గుజరాత్కు చెందిన అనిల్ మెహతా (48) అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్కు బీపీ, షుగర్ వంటి సమస్యలేమీ లేవు. అయితే, ఇటీవల కొవిడ్-19 సోకి, కోలుకున్న మెహతాకు మధుమేహం వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేల�