ప్రాచీన భారతీయ రుషి పరంపర నుంచి వరంగా వచ్చిన సనాతన క్రియాయోగ ధ్యానం (Dhyanam) అభ్యసించడం ద్వారా ఆనందకరమైన, సాఫల్యవంతమైన జీవితం సాధ్యమని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద తెలిపారు.
తపస్సు చేయడానికి కారడవుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. హిమశిఖరాలపైకి చేరుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉన్నచోటే ఉండి ధ్యానం కొనసాగించవచ్చు. ధ్యానం అంటే చంచలమైన మనసును జయించడానికి ఉపయోగకరమైన ఒక ఉపకరణం, ఒక �
ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో ఆదివారం ధ్యాన తరగతులను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. మహాస్తూపం మొదటి అంతస్తులో నాలుగు బ్యాచ్లకు 30 న
మనం కొత్త ఏడాది అనేక తీర్మానాలు చేసుకుంటాం. బరువు తగ్గాలనుకోవడం, వ్యాయామం చేయాలనుకోవడం, పోషకాహారం తీసుకుంటామని సంకల్పించుకోవడం.. ఈ కోవలోవే. ఇక ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్లయితే… ‘తెల్లవారుజామునే మేల్�
మంత్రంలో శబ్దాలుంటాయి. వాటిని జపించడం వల్ల శక్తి పుడుతుంది. ఆ శక్తిని సాధకుడు కాంతిపరివేషంలా దర్శించగలుగుతాడు. ధ్యానానికి ఏకాగ్రత చాలా అవసరం. మనసును నియంత్రించే శక్తి ఉండాలి. మంత్రోచ్చాటనకు ఏకాగ్రతతో ప�