హైదరాబాద్ చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్లోని శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబసమేతంగా సందర్శించారు. ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయనకు.. ఆలయ నిర�
హనుమాన్ అనుగ్రహంతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మానసిక ప్రశాంతతకు నాచారం ధ్యానాంజనేయస్వామి ఆలయం తార్కాణంగా ఉందని జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.