నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీరేణుక ఏల్లమ్మ ఆలయ 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 వరకు కొనసాగనున్నాయి. రేణుక ఎల్లమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే దేవ�
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర పోస్టర్ను ఆలయ అధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన �