త మ గ్రామానికి బస్సు నడపరా..? అంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పోత్నూరు స్టేజీ వద్ద బుధవారం చోటుచేసుకున్నది. మండలంలోని రేకులపల్
డబ్బుల విషయంలో జరిగిన గొడవలో తండ్రిని ఓ కొడుకు హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామంలో చోటు చేసుకున్నది. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హ