లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి �
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిమన్ పల్లి మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాల పోలీస్ బందోబస్తు మధ్య బుధవారం తరలించారు. తరలింపు మధ్య సందిగ్గత నేటితో తెలపడింది. మౌలిక సదుపాయాలు లేవని శాఖత�