‘పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించండి’ అంటూ సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీఅయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 నెలలుగా ఇలాంటి ఆదేశాలు తరచూ జారీ కావడం రి�
ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి శనివారం వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టరలతో ఆయన మాట్లాడార�
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రుల సబ్కమిటీ సమగ్రంగా చర్చింది. బీఆర్కే భవన్లో సబ్కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ధర