AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ధనుంజయ్, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
YS Jagan | ఏపీలో వైసీపీ ఘోర ఓటమిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని.. కానీ ఇలాంటి ఓటమిని చూస్తామని అనుకోలేదని తెలిపారు. వైఎస్ జగన్ చుట్టూ పనికిమ�