రైతుల ఆందోళనతో దిగివచ్చిన సర్కార్ ధాన్యం కొనుగోళ్లకు ముందుకొచ్చింది. మూడు రోజులుగా రైస్మిల్లు చుట్టూ తిరిగినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో విసుగుచెందిన రైతులు శనివారం నారాయణపేట జిల్లా కోస్గి మండల క�
వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి సమీపంలోని కడండపల్లి గ్రామ గేటు వద్ద మద్దూరుకు వెళ్లే రహదారిపై దాదాపు 20 మందికిపైగా అన్నదాతలు బైఠా�