నూతనంగా శిక్షణ పొందే కానిస్టేబుళ్లు తెలంగాణలో సైబర్క్రైమ్ను అరికట్టడంలో తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన 685 మంది కానిస్టేబుళ్లకు గురువారం తెలంగాణ
Telangana DGP | కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని డీజీపీ రవిగుప్తా (DGP Ravigupta) జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.