ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. వారానికి ఐదు రోజుల పని, అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలతోపాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మార్చి 24 నుంచి రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నట్ల�
ఆర్థిక నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వరంగ స్టీల్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రీయా ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్) విక్రయ ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గింది. కార్మికుల నుంచి తీవ్ర వ్యతి�