సహజసిద్ధంగా వెలసిన అడవులు కేవలం వనరులు కావని, అవి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరువీరుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో గురువార�
పోడు పట్టాలు అందుకున్న గిరిజనులపై ఉన్న ఆక్రమణ కేసుల ఎత్తివేత ప్రక్రియను అటవీశాఖ చేపడుతున్నది. జిల్లాల వారీగా ఇప్పటి వరకు తొలగించిన కేసుల వివరాలను తక్షణమే అందించాలని డీఎఫ్వోలకు పీసీసీఎఫ్, అటవీ దళాల అ�