స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులో నీట మునిగిన పంటలను శనివారం పరిశీలించేందుకు వచ్చిన కడియంపై రైతులు మండి�
దేవునూర్ ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో 43.38 ఎకరాలపైనే అటవీ శాఖకు, కొందరి మధ్య వివాదం ఉన్నదని.. మిగిలిన 3,900 ఎకరాలు అటవీ శాఖకు చెందినవేనని హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తెలిపారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్�