ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశ
పాఠశాలల అభివృద్ధికి సంబంధించి అమ్మా ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంఈవో రాంరెడ్డి ఉపాధ్యాయులుకు సూచించారు. శనివారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏ
పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల ఎన్నిక కమిటీలను ఈ నెల 15న ఎన్నుకున్నది. ఇందులో భాగంగా ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆ గ్రామ బాలాజీ వీవో అధ్యక్షుర�