మధిర మున్సిపల్ పాలకవర్గం ముగ్గురు నలుగురు నాయకుల చేతిలో బందీగా మారిందని, డెవలప్మెంట్ కమిటీ పేరుతో ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గానికి సంకెళ్లు వేశారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల్ కమల్ రాజు ఆరోపించార�
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనుల ముసుగులో ఒక ఎకరం భూమిని ఏకంగా రూ.ఆరు కోట్లకు ప్రభుత్వానికి కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచుకోవాలని చూసిన భారీ కుంభకోణం స్థానికంగా ఒకసారిగా