Gongidi Sunitha | గుండాల రైతులకు దేవాదుల ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేవాదుల రిజర్వాయర్ల నుంచి సాగునీరందక జనగామ నియోజకవర్గం లో పంట పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోని అధికార పార్టీ నేతలు అమాయక రైతుల మధ్య చిచ్చుపెడుతున్నారని ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి శని�