దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని అన్ని దశల్లో పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని పంపు
జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశ మోటర్ నీటి సరఫరా మూడు రోజుల ముచ్చటగానే ముగిసింది. ధర్మసాగర్ రిజర్వాయర్లోని నీటి డెలివరీ సిస్టర్న్ కంటే 200 మీటర్ల ముందు నుంచి నిర్మించిన టన్నెల్�
‘దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.178 కోట్లు కేటాయించండి..499 ఎకరాలకు మీరు ప్రొక్యూర్ చేస్తే జనగామతో పాటు కింద ఉన్న ఆలేరుకు పూర్తిగా నీళ్లు వస్తాయి.. వెంటనే నిధులు రిలీజ్ చేసి పనులు ప్రారంభించండి..