అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలు, ఆలయ నిధులను లెక్కాపత్రం లేకుండా అప్పనంగా ఖర్చు పెడుతున�
రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండగా దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ శాఖలోని ఈఓ, కార్యాలయ సిబ్బందికి స్థాన చలనం కల్పించ�