నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద ముంపు ముప్పు ముంచుకొస్తున్నది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నా వరద ముంపు తప్పడం లేదు.. అయితే ఈసారి నగరంలో నాలాల పూడికతీత పనుల చుట్టూ కొత్త రాజకీయం, సరికొత�
వానకాలం రావడంతో వరద ముంపును కట్టడి చేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ఆదేశాలతో ముందస్తుగా కోమటి చెరువు కట్ట కాలువ చుట్టూ ఉన్న పరీవాహక ప్రాంతంలో పూడికతీత పనులు చేపట్టారు. కోమటి చెరువు కట్టు కాలు�
వర్షాకాలం వచ్చిందంటే.. ఆ బస్తీ పోయే దారి చెరువులా మారిపోతుంది. నడుములోతు నీరు చేరి ప్రమాదకరంగా మారుతుంది. నాలాలో పదే పదే వ్యర్థాలు పేరుకుపోతున్నా సకాలంలో వాటిని తొలగించకపోవడంతో అది శాశ్వత సమస్యలా పరిణమి