గోదావరి నది భూగర్భ జలాల ధ్వంసం కోసమే ఇసుక మాఫీయా డీ సిల్టింగ్ పేరుతో కుట్రలు పన్నుతున్నదని, గిరిజన సొసైటీలపై ఆధిపత్యం చెలాయించాలని చూసే అధికార పార్టీ నేతలపై పోరాటం తప్పదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షు�
వరద ముంపునకు ప్రధాన కారణంగా నిలుస్తున్న నాలాల సమస్యలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని రాజ్నగర్ నాలా పరిస్థితి దయనీయంగా మారింది. నాలాలో భార�
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పలు డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలను శుభ్రం చేసి.. మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు.
రాబోయే వర్షాకాలంలో వరద ముంపు తప్పదా? కాలనీలు, బస్తీలు వరద నీటిలో మునగాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రతి ఏటా జనవరి నుంచే ప్రారంభం అయ్యే డీసిల్టింగ్ (పూడికతీత) పనులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల మ�