Train Derail In Assam | అగర్తల-ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఎనిమిది కోచ్లు ఒక పక్కకు ఒరిగిపోయాయి. రైలు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అస్సాంలోని దిబోలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగి
Goods Train Derails | గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాలుగు వ్యాగన్లు పూర్తిగా పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు. అయితే గూడ్స్ రైలు పట్టాలు తప్ప�
ఎన్నికల్లో గెలిచి, కూటమి కట్టి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. కానీ అలాంటి సంకీర్ణాల్లోని పొత్తులను తమకు అనుకూలంగా మార్చుకుని తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో, ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి. దేశం మెచ్చిన మిషన్ భగీరథ పథకంపై బ