ఇందిరమ్మ రాజ్యంలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జమలాపురం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జమలాపురాన్ని రాష్ర్టానికే �
రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున�