ముడా కుంభకోణం నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్ధరామయ్యను తప్పిస్తే తనను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్న మంత్రి సతీశ్
‘ముడా’ భూ కుంభకోణం, వాల్మీకి కార్పొరేషన్ కేసులు కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేసుల తీవ్రత దృష్ట్యా సీఎం మార్పు త్వరలోనే జరుగనున్నట్టు పెద్దఎత్తున చర్చ జరుగుతున్నద
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ విందు రాజకీయం.. బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నది. బుధవారం రాత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం బెళగావిలో ఏర్పాటుచేసిన విందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్
ఊరికే రారు మహానుభావులు అంటారు. ఇక నుంచి ఊరికే మాట్లాడరు మహానుభావులు అని చెప్పుకోక తప్పదేమో. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తాండూర్లో జరిగిన సభలో ఎల్