బీజేపీ నాయకుల మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని బీఆర్ఎస�
సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన పల్లెలు నేడు కేసీఆర్ పరిపా లనా దక్షతతో ఎంతో ప్రగతి సాధిస్తున్నాయని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు.