Rajampet | అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపో మేనేజర్ సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆర్టీసీ పెట్రోల్ బంకులో రూ.62 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అవ్వడంతో ఏపీఎస్ఆర్టీసీ అ�
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని, ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించవద్దని కోరుట్ల టీజీ ఆర్టీసీ డీపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రయాణీకుల ఆదరణపైనే