రాష్ట్రంలో భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. మంగళవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆయా సీట్ల �
పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ విద్యార్థులకు పర్యావరణ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థ ఈపీటీఆర్ఐతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సోమవారం ఒప్పందం కుదుర్చుకొన్నది.