పంటి చికిత్స కోసం డెంటల్ దవాఖానకు వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
కార్పొరేట్ను తలదన్నేలా అఫ్జల్గంజ్లోని ప్రభుత్వ దంత వైద్యశాల సేవలు అందిస్తున్నది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఈ దవాఖానలోని ప్రత్యే�