తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ..వరంగల్ నగరంలోని పద్మాక్షి గుడి సమీప చరబండ రాజు కాలనీవాసులు సోమవారం హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
వారంతా పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన నిరుపేదలు. ఊరిలో ఉన్న కొద్దిపాటి భూములను అమ్ముకొని పిల్లల భవిష్యత్తు కోసం కొన్నేండ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారి�