ఢిల్లీ-ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 5.36 గంటలకు భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బీహార్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది.
హిమాలయ దేశం నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపణలు (Tremors) వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది.