Punjab farmers: పంజాబీ రైతులు ఇవాళ మూడోసారి ఢిల్లీకి ర్యాలీ తీయనున్నారు. శంభూ బోర్డర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Farmers Protest | రైతులు మరోసారి ఆందోళనబాట పట్టనున్నారు. ఈ నెల 6 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. పంజాబ్, హర్యానా మినహా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రైతు సంఘా�
Farmers' March | పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. కేంద్రమంత్రులతో అర్ధరాత్రి జరిగిన సమావేశం అసంపూర్తిగా మారడంతో పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో �