కొత్త ఐటీ నిబంధనలపై ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని ఆరోపణ యూజర్ల చాటింగ్ వివరాల్ని ఎలా చదువుతామని ప్రశ్న పౌరుల గోప్యతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ,
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే|
కొత్త ఐటీ నిబంధనలతో వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని వాట్సాప్ ఆరోపించింది. ఈ నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ వాట్సాప్ ఈ ..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయమై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. వ్యాక్సిన్ వేసుకోండి అని కేంద్రం ఫోన్ లలో వినిపిస్తున్న సందేశాన్ని ఎద్దేవా చేసింది. కాల్ చేసిన ప�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పెద్ద ఆసుపత్రులు కరోనా పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచ
న్యూఢిల్లీ : కొవిడ్-19 రోగుల చికిత్సలో వాడే కీలక ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఢిల్లీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సిలిం
ఇది సెకండ్ వేవ్ కాదు.. సునామీదీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధత ఏమిటి?: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఆక్సిజన్
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రమవుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వ్యక్తిని ఉరి�
న్యూఢిల్లీ: గత ఏడాది నిజాముద్దీన్లోని మర్కజ్ మసీదు కరోనా సూపర్ స్ప్రెడ్డర్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రంజాన్ సీజన్ ప్రారంభమైంది. పవిత్ర మాసం వేళ అక్కడ ఒకేసారి 50 మంది ప్రార్థన�
న్యూఢిల్లీ: ముగ్గురు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో వారు తమ నివాసాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలం