ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి రాకేశ్ మెహతా(74) నోయిడాలోని తన నివాసంలో సెప్టెంబర్ 6న ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన ఆరోగ్య, మానసిక సమస్యలను ప్రస్తావిస్తూ రాసిన ఒక నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Delhi Chief secretary: ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 41 కోట్ల ఖరీదైన భూమిని ఆయన 315 కోట్లకు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు దీనిపై ఫిర్యాదు అందింది. వ�