డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి కాలేజీలు ట్యూషన్ ఫీజులు వసూ లు చేయవద్దని తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారి నుంచి ఎలాంటి ఫీజులు వ�
డిగ్రీ ఫస్టియర్లో చేరిన విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేద, బడుగు బలహీనవర్గాలని చూడకుండా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
DOST | డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్లను గురువా రం కేటాయిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లను బట్టి కోర్సులవారీగా సీట్లు కేటాయి
రాష్ట్రంలో డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కళాశాల విద్యాశాఖ
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, హాస్టల్ విద్యార్థుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకయ్య(19) సీతాఫల